మట్టి కోసం గోతులు తవ్వితే ఆయకట్టు పరిస్థితి ఏమిటి

77చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లేపల్లి గ్రామ రెవెన్యూ పొలంలోని లింగాలదిన్నె పల్లి గ్రామ చెరువులో మట్టి కోసం పెద్ద పెద్ద గోతులు తవ్వితే ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ గోచరంగా తయారవుతుందని శుక్రవారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో విచ్చలవిడిగా మట్టి త్రవ్వకాలు జరుగుతుందని భూగర్భ గనుల శాఖ అధికారులు ఇచ్చిన అనుమతుల ప్రకారం మట్టిని తరలించాలని లేకపోతే ఆందోళన చేపడుతామన్నారు.

సంబంధిత పోస్ట్