బ్రహ్మంగారిమఠంలో చలివేంద్రం ప్రారంభోత్సవం

50చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన లెక్కల సిద్ధారెడ్డి, ఓబులమ్మ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న లెక్కల విజయలక్ష్మి సహాయ సహకారాలతో శుక్రవారం బ్రహ్మంగారిమఠం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న అరుగుల వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తోట్లపల్లి అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు విరిజానంద స్వామి హాజరై ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్