దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

50చూసినవారు
దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
మైదుకూరులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో అక్టోబరు 3వ తేది నుంచి ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల ఉత్సవాలకు హాజరు కావాలని గురువారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను హైదరాబాదులోని వారి స్వగృహంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి ప్రసాద్, డివి సునీల్ మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరవుతానని ఎమ్మెల్యే చెప్పినట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్