మైదుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ గా పుట్టా సుధాకర్ యాదవ్ మే 13 జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారీటీ తో గెలుపొందాలని శుక్రవారం మైదుకూరు ముస్లీమ్ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు టిడిపి నాయకులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.