మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్డిఏ అభ్యర్థి

72చూసినవారు
మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో అతి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులలో డీఎల్ రవీంద్రారెడ్డి ఒకరని వారి యొక్క సూచనలు సలహాలు పాటిస్తానని తెలియజేస్తూ మరొకమారు డిఎల్ రవీంద్ర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్