వైసీపీలో చేరిన కొత్తపేట గ్రామస్తులు

78చూసినవారు
వైసీపీలో చేరిన కొత్తపేట గ్రామస్తులు
ఖాజీపేట మండలంలోని కొత్తపేట గ్రామస్తులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శెట్టిపల్లె సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో శనివారం 100 కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మైదుకూరులోని పార్టీ కార్యాలయంలో వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి అశోక్ కుమార్ రెడ్డి, రాఘవరెడ్డి, మురళీమోహన్ రెడ్డి, ఓబయ్య యాదవ్, శ్రీను, కిరణ్మయి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్