ప్రొద్దుటూరు మాజీ మార్కెట్ ఛైర్మన్ మృతికి రాచమల్లు నివాళి

66చూసినవారు
ప్రొద్దుటూరు మాజీ మార్కెట్ ఛైర్మన్ మృతికి రాచమల్లు నివాళి
ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లెకి చెందిన మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బండి విజయభాస్కర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి శనివారం వారి స్వగృహానికి వెళ్లి భాస్కర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళుల్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్