చోరీ ఘటనపై మీడియాకు వెల్లడించిన డిఎస్పి

62చూసినవారు
పులివెందుల పట్టణంలో విజయ హోమ్స్ లో శనివారం రాత్రి చోరీ జరిగినట్లు డిఎస్పి మురళి నాయక్ మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ హరినాథ్ రెడ్డి నిన్న బెంగళూరుకు వెళ్లారు. ఇంటికి లాక్ వేయడం తో దొంగతనం జరిగింది. బెంగళూరు నుంచి ఆయన వచ్చిన తరువాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామన్నారు. కడప నుంచి స్పెషల్ టీం, డాగ్ స్కాడు వస్తున్నారన్నారు. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ముద్దాయిలను పట్టుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్