గండికోటలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

2573చూసినవారు
గండికోట ప్రాజెక్టులోకి ఆదివారం ఉదయం కృష్ణా జలాలు ప్రవేశించాయి. నిన్న సాయంత్రం అవుకు రిజర్వాయర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డితో పాటు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 11, 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా కృష్ణా జలాలు గండికోట ప్రాజెక్టులోకి జీఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా ప్రవేశించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్