సింహాద్రిపురం మండలంలో వ్యక్తిపై దాడి

79చూసినవారు
సింహాద్రిపురం మండలం బలపనూరులో వెంకటరమణ కుమారుడు భార్గవ్ అనే వ్యక్తిపై గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. మంగళవారం ఉదయం బాధితుడు భార్గవ్ మాట్లాడుతూ. పాత కక్షలు, పైపులు విషయమై గొడవపడి సోమవారం రాత్రి
11: 30 గంటల ప్రాంతంలో గజ్జల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి పిలుచాడన్నాడు. అనంతరం ఐదుగురితో కలిసి విచక్షణారహితంగా దాడి చేశారని వివరించాడు.

సంబంధిత పోస్ట్