పులివెందుల: 'గడ్డి మందులను విక్రయిస్తే కఠిన చర్యలు

58చూసినవారు
ఎరువుల దుకాణాలలో గడ్డి మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని భూ సంరక్షణ ఇన్ఛార్జ్, డీడీఏ అనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పులివెందుల పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీడీఏ అనిత మాట్లాడుతూ. ఎరువుల దుకాణాలలో గ్లైసిల్ గడ్డి మందును ఎవరూ విక్రయించరాదని, ఎవరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు
కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్