పులివెందుల: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

53చూసినవారు
పులివెందుల: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారిని మనోరమ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పులివెందులలోని నగరిగుట్టలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రజలకు దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని ఆశా వర్కర్లకు సూచించారు. మలేరియా వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్