స్కార్పియో బోల్తా

15147చూసినవారు
పులివెందుల నియోజకవర్గం లోని వేముల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేంపల్లి నుంచి పులివెందులకు వెళుతున్న ఒక స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్కార్పియో లో ఉన్న ముగ్గురి వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో రత్నం వేణుగోపాల్ నాయుడు, కుమార్ నాయుడు, ఉన్నట్లు గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్