ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం

70చూసినవారు
ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) పేర్కొన్నారు. శనివారం లింగాల మండలం లోపట్నూతలలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వంద రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్లు తదితర హామీలను నెరవేర్చామన్నారు.

సంబంధిత పోస్ట్