సీఎం చంద్రబాబుకు జిల్లాపై ఎందుకు అంత కక్ష: తులసి రెడ్డి

80చూసినవారు
సీఎం చంద్రబాబుకు కడప జిల్లాపై ఎందుకు అంత కక్ష అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ 2023లో కేంద్ర ప్రభుత్వం జిల్లాలో మాసమే ఎమ్మెస్ ఎంఈ టెక్నాలజీసెంటర్ను ఏర్పాటు చేయగా తెదేపా దానిని అమరావతికి తరలిస్తూ జీవోను జారీ చేయడం బాధాకరమన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీలో మంజూరైన 50 ఎంబిబిఎస్ సీట్లను ప్రభుత్వం వద్దని కేంద్రానికి తెలపడం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్