వైసిపి నేతల్లా దౌర్జన్యాలు చేయలేదు: టీడీపీ

84చూసినవారు
గత వైసిపి ప్రభుత్వ పాలనలో వైసిపి నేతలు చేసిన దౌర్జన్యాలు ప్రస్తుతం టిడిపి నేతలు ఎక్కడా చేయడం లేదని టిడిపి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు, సామాన్య ప్రజలకు గానీ ఎక్కడా చిన్న నష్టాన్ని తమ పార్టీ నేతలు చేయలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్