
రైల్వేకోడూరు: దశదిన కర్మలో పాల్గొన్న పంతం గాని నరసింహ ప్రసాద్
రైల్వేకోడూరు మండలం వి. వి. కండ్రిగ గ్రామనివాసి "శ్రీరామ్ రామచంద్రయ్య" దసదిన కర్మలో బుధవారం పాల్గొని చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ సంస్కృతిక విభాగo అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.