![పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వరలక్ష్మి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వరలక్ష్మి](https://media.getlokalapp.com/cache/7b/63/7b63cb44bc8a269ff2997b9f51edcda0.webp)
పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వరలక్ష్మి
ఓబులవారిపల్లి మండలం మంగళంపల్లి పంచాయతీ మారావారి పల్లిలో మారా చంద్రశేఖర్ రెడ్డి తండ్రి శివశంకర్ రెడ్డి పార్థివ దేహానికి సోమవారం రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి బార్య ముక్కా వరలక్ష్మి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారావారి పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.