బైక్‌ను ఢీకొన్న ఇన్నోవా.. ఇద్దరు మృతి

14793చూసినవారు
బైక్‌ను ఢీకొన్న ఇన్నోవా.. ఇద్దరు మృతి
వైఎస్సార్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ల మండలం నడింపల్లి వద్ద ఇన్నోవా వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కుమారుడి పెళ్లి పత్రికలు పంచుతూ బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్