అన్నమయ్య జిల్లాలో వింత ఘటన

28759చూసినవారు
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో వేప చెట్టుకు పాలు కారడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. ఎర్రంరాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో బుధవారం మధ్యాహ్నం వింత ఘటన చోటు చేసుకుంది. సుమారు 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుండి పాలు ఉబికి వస్తున్నాయి. ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు చుట్టు పక్కల వారికి తెలియజేశారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్