వైసీపీకి ఓటు వేయలేదని బండ్ల రస్తా మూసివేత

72చూసినవారు
వైసీపీకి ఓటు వేయలేదని బండ్ల రస్తా మూసివేత
వైసిపి కి ఓట్లు వేయకుండా టిడిపి కి ఓట్లు వేశారని 100 సంవత్సరాలుగా మనుగడలో ఉన్న బండ్ల రస్తాను వైసీపీ పార్టీ నాయకులు మూసివేసారని తమకు న్యాయం చేయాలని చిన్నమండెం మండలం దిగువగొట్టి వీడు జంగంపల్లి వాసులు సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కి ఓట్లు వేయలేదని బండ్ల రస్తా మూసివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్