హిందూ స్మశాన వాటికకు స్థలం ఇవ్వండి

85చూసినవారు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శ్మశానవాటిక లేదనీ పట్టణ నేతలు, ప్రజలు జిల్లా కలెక్టర్ కి సోమవారం వినతిపత్రం అందించారు. గతంలో హిందువులందరికి గుణ్ణికుంట్ల రోడ్ లో 801 సర్వే నంబర్లు 6. 82 ఎకర భూమి ఉందన్నారు. ఈ సర్వే నంబర్ లో 50 సంవత్సరముల నుండి మా పూర్వీకుల అందరిని స్మశాన వాటికగా పూడ్చుకునే వాళ్ళమన్నారు. భూముల విలువ పెరిగిపోవడంతో కొందరు వైసిపి నాయకులు పరోక్షంగా శవాలు పూడ్చుకోనివ్వకుండా చేశారన్నారు.

సంబంధిత పోస్ట్