తంటికొండ రోడ్డు అభివృద్ధికి మూడు కొట్ల 75 లక్షలు మంజూరు

81చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలో వేంచేసి ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి నిమిత్తం రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల 75 లక్షల రూపాయలు మంజూరైనట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. రెండు రోజుల్లోనే శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేస్తామని సోమవారం గోకవరంలో జరిగిన సమావేశంలో తెలిపారు. వెంకటేశ్వర స్వామి అంటే తనకు ఎంతో భక్తి అని, మండలంలో తొలి అభివృద్ధి పని దానితోనే మొదలుపెడతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్