గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి

59చూసినవారు
తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్య పేట, వాకలపూడి, వలస పాకల పంచాయతీలను కాకినాడలో విలీనం చేయాలని ఆయా గ్రామాల పౌరులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో సోమవారం వేర్వేరుగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ తో మాట్లాడుతూ ఆరేళ్ల క్రిందట రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్సు మేరకు కాకినాడ సమీపంలోని 6 గ్రామాల పంచాయితీ రికార్డులను గెజిట్ ద్వారా పంచాయతీ రాజ్ నుండి వేరు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్