ఉత్కంఠ భరితంగా రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు

55చూసినవారు
ఉత్కంఠ భరితంగా రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు
గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మంగళవారం నిర్వహించిన సీతారామ రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు ఉత్సాహాపూరిత వాతావరణంలో జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ఎడ్లజతలు సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాయి. న్యాయనిర్ణేతలుగా చేకూరి రామకృష్ణ. కంటే ఫణికుమార్లు వ్యవహరించగా, జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ రామయ్యదొర విజేతలకు బహుమతులు, షీల్డులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్