పట్టపగలు దారుణ హత్య (వీడియో)

484510చూసినవారు
మహారాష్ట్రలోని పుణెలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ శరద్ మోహోల్‌ శుక్రవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. భూమి కొనుగోలు విషయంలో ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా శరద్ మోహోల్‌ను అతని సహచరుడు సాహిల్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్, అతడికి సహకరించిన న్యాయవాదులు రవీంద్ర పవార్, సంజయ్‌తో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్