మధ్యప్రదేశ్లోని ‘కాకన్ మధ్’ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని కేవలం రాళ్లతో నిర్మించారు. ఒక రాయి మీద ఒక రాయిని పెట్టి ఆలయాన్ని నిర్మించారు. ఈ రాళ్ల మధ్య ఎలాంటి సిమెంట్ వాడలేదు. అలాగే ఈ ఆలయాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు మధ్యప్రదేశ్లో కనిపించవు. ఈ రాళ్లు ఎక్కడి నుంచి తీసుకోచ్చారో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.