నేటి నుంచి టెట్ దరఖాస్తులు

84చూసినవారు
నేటి నుంచి టెట్ దరఖాస్తులు
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు బుధవారం(మార్చి 27) నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకూ ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో టెట్ జరుగనుంది. మే 15న హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్