పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి యుటిఎఫ్

51చూసినవారు
ప్రభుత్వం జిపిఎస్ అమలు చేస్తానని చెప్పి తాత్కాలికంగా జీవోను శనివారం విడుదల చేసారన్నారు. అనంతరం కోనసీమ జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ జిపిఎస్ అమలు చేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయటం దుర్మార్గమన్నారు. రాజపత్రాన్ని విడుదల చేయటం ఉపాధ్యాయులు మోసపుచ్చుటమేనని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రాజపత్రాన్ని రద్దు చేయాలని , తక్షణం పాత పెన్షన్ ని పునరుద్ధరించడానికి కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్