జోరుగా విశ్వరూప్ ఎన్నికల ప్రచారం

591చూసినవారు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేసింద ని అమలాపురం నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వరూప్ గురువారం అన్నారు. అమలాపురం రూరల్ ఇందుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ అందరికీ విద్య వైద్యం ఉపాధి కల్పించిన జగన్ వైపు రాష్ట్ర ప్రజలంతా అండగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్