తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆందోళన

55చూసినవారు
నల్లజర్ల మండలంలోని అనంతపల్లి గ్రామంలోని పలువురు హిందు సనాతన ధార్మిక మండలి శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నినాదాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్