ద్వారకతిరుమలలో అమరవీరుల సంస్కరణ దినోత్సవ ర్యాలీ

70చూసినవారు
ద్వారకతిరుమలలో అమరవీరుల సంస్కరణ దినోత్సవ ర్యాలీ
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ ర్యాలీనీ సోమవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద నుండి ర్యాలీని ప్రారంభించి గరుడ బొమ్మ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రజలు స్వేచ్ఛగా ఉండానికి దేశ సరిహద్దుల్లో అశువులు బాసిన అమరవీరుల త్యాగ ఫలమే అని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారకా తిరుమల సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్, స్టేషన్ సిబ్బంది పాటు హైస్కూల్ విద్యార్థుల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్