మళ్లీ వరదబారిన పొలాలు

53చూసినవారు
మళ్లీ వరదబారిన పొలాలు
ఏలేరు ప్రాజెక్టు నుంచి ఐదువేల క్యూసెక్కుల పైబడి జలాలను వదులుతున్నారు. దీంతో ఇప్పటికే కాలువ గట్లకు పడ్డ గండ్ల వెంబడి వరద మరోమారు పంటలను ముంచెత్తుతోంది. శనివారం రాజుపాలెంలో వాలుకాలువకు భారీ గండ్లు పడడంతో వాటికి తాత్కాలిక మరామ్మతులు చేయడానికి వీల్లేకుండా ఉంది. దీంతో ప్రస్తుతం వదులుతున్న నీరు గండ్లు వెంబడి పంటపొలాల్లోకి చేరింది. సుమారు వంద ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి.

సంబంధిత పోస్ట్