రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి

62చూసినవారు
రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి
గత రెండు రోజులుగా రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. ఆదివారం కిర్లంపూడి మండలం వీరవరంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవిత్రమైన లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్