కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి

74చూసినవారు
కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి
కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని రాష్ట్ర మంత్రి వాసం శెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ లో తెలుగుదేశం పార్టీ నియోజవర్గ కన్వీనర్ పిల్లి సత్యనారాయణ అనంతలక్ష్మి దంపతులను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. పార్టీ కష్ట కాలంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని తెలుగుదేశం పార్టీ వెన్నంటే "పిల్లి" దంపతులు వున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్