ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారు?: మాజీ ఎమ్మెల్యే

60చూసినవారు
కొత్తపేట మండలం పరిధిలోని వానపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆయనపై విమర్శలు చేశారు. రావులపాలెంలో శనివారం ఆయన మాట్లాడుతూ. వానపల్లిలో అభివృద్ధి పనుల కోసం సీఎం మాట్లాడకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మెగా డీఎస్సీపై కూడా ఏమీ మాట్లాడలేదు అన్నారు. ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్