1. 10లక్షల ఆర్థిక సాయం

64చూసినవారు
కపిలేశ్వరపురం మండలం, కేదార్లంకలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన సదా సుబ్రహ్మణ్యంని సోమవారం మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పరామర్శించారు. జనసేవాదళ్ సంస్థ, అంగర గ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1. 10లక్షల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతినెల పవన్ కళ్యాణ్ స్పూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసేవాదళ్ సంస్థ సభ్యులను అభినందించారు.

సంబంధిత పోస్ట్