సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు మృతి

55చూసినవారు
ముమ్మిడివరంలో మూడురోజుల క్రితం వేటకు వెళ్లి సముద్రంలో పడి గల్లంతైన కాట్రేనికోన మండలం బలుసుతిప్పకు చెందిన మత్స్యకారుడు మేడా జయరాం (33) మృతి చెందాడు. గల్లంతైన రోజు నుంచి తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం మృతదేహాన్ని సముద్రపు మొగలో గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్