విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ప్రాతినిధ్యం

52చూసినవారు
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ప్రాతినిధ్యం
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి తగు ప్రాతినిధ్యం చేస్తున్నామని ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షులు, ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ తెలిపారు. పాఠశాలల్లో ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యల పరిశీలనలో భాగంగా కాట్రేనికోన ఉన్నత పాఠశాలను నేడు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా అధ్యక్షులు పి దొరబాబు, ప్రధాన కార్యదర్శి పల్లం రాజు, కాట్రేనికోన మండల శాఖ అధ్యక్షులు నరసింహమూర్తి, ఏ వి ఆర్ వర్మ, సిహెచ్ రాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్