యానాం అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందే

77చూసినవారు
యానాం అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి వి. వైదిలింగం అన్నారు. బుధవారం యానాంనియోజకవర్గంలో వాహనాల ర్యాలీ నిర్వహించి వివిధ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేశారు. మాజీ కేంద్రమంత్రి, కాకినాడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం. పళ్లంరాజు మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రజలంతా కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్