23న నామినేషన్ వేస్తున్న: రాపాక వరప్రసాద్

576చూసినవారు
అమలాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ రావు ఈనెల 23వ తేదీన నామినేషన్ వేస్తున్నట్టు తెలిపారు. మలికిపురం మండలం కత్తిమండలో ఆయన ఆదివారం మాట్లాడారు. 23న ఉదయం 8 గంటలకు భారీ ర్యాలీగా బయలుదేరి కోనసీమ కలెక్టర్ ఆఫీస్ లో మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్య వైసీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్