రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపిక

63చూసినవారు
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపిక
రాజోలు గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి వ్యాస రచన పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ లలిత కుమారి శుక్రవారం తెలిపారు. జోయల్ మెర్సి, వసంతలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి మండల, జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. డిబేట్ పోటీల్లో పదో తరగతి విద్యార్థినులు కీర్తన, రత్నవల్లి, స్నేహిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్