ఏటీఎంలు పనిచేయక పోవటంతో బెంబేలెత్తుతున్న ఖాతాదారులు

61చూసినవారు
ఏటీఎంలు పనిచేయక పోవటంతో బెంబేలెత్తుతున్న ఖాతాదారులు
అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి, లక్ష్మీపురంల లోని ఎస్ బి ఐ ఏటీఎంలు పనిచేయక పోవటంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. చల్లపల్లి లక్ష్మీపురం ఎస్ బి ఐ ఎటిఎంలు మొరాయించటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాష్ మిషన్ పనిచేయటం లేదు.

సంబంధిత పోస్ట్