గన్నవరం విమానాశ్రమానికి చేరుకున్న జగన్

50చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి గన్నవరం విమానాశ్రమానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రమానికి చేరుకున్న జగన్ రోడ్డు మార్గం ద్వారా విజయవాడ మొగల్రాజ పురానికి చేరుకుని మాజీ శాసనసభ్యులు దివంగత అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం తాడేపల్లి వెళ్తారని వైసీపీ నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్