దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ

50చూసినవారు
ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భక్తులకు ఎటువంటి లోటు పాట్లు కలగకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్