వైసిపి తరుపున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు ఏమైపోయారో

51చూసినవారు
వరదల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా నుండి వైసిపి తరుపున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు ఏమైపోయారో తెలియదని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ వరద బాధితులకు ఆదుకునేందుకు అనేకమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. వైసిపి కి అనుకూలంగా ఉండే సింగ్ నగర్ జక్కంపూడి ప్రాంతాల్లో కూడా వైసిపి నాయకులు పర్యటించలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్