కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి తాహరా సుల్తానా మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 151 యొక్క పరీక్షా కేంద్రాలలో 21, 539 విద్యార్థులు కు 391 మంది విద్యార్థులు గైరు హాజరయ్యారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లైయింగ్ స్క్వాడ్లు 30 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.