మహనీయులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా: సీఎం

82చూసినవారు
స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన మహనీయులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా అని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, విశ్వనాథ సత్యనారాయణ, బెజవాడ గోపాలరెడ్డి, పింగళి తదితరులు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేశారన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని జాతీయ స్ఫూర్తిని నింపేవిధంగా తీర్చిదిద్దుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్