రైతు బజార్లో సందడి చేసిన నాయకులు

565చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం రైతు బజార్ నందు మాజీమంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బండి రామకృష్ణ కొద్దిసేపు రైతులతో ముచ్చటించారు. రైతుల సమస్యలను సానుకూలంగా విని రానున్న కాలంలో రైతు సంక్షేమ కోసం పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. కూరగాయలు అమ్మే దుకాణంలో అమ్మకందారునిగా అమ్మకాలు జరుపుతూ కొల్లు రవీంద్ర ప్రజలను ఆశ్చర్యపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్