శాంతి భద్రత పరిరక్షణలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి

50చూసినవారు
శాంతి భద్రత పరిరక్షణలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
మైలవరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వై. ప్రసాదరావు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదుని విజయవాడ రూరల్ గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, శాంతి భద్రతల పరిరక్షణకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఏసీపీకి సూచించారు.

సంబంధిత పోస్ట్