వారియర్స్ సేవలను గుర్తించి ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు

76చూసినవారు
వారియర్స్ సేవలను గుర్తించి ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల బిజెపి అధ్యక్షులు పయ్యావుల రాము ఆధ్వర్యంలలో ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పఠాన్ని బహుకరించారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి అధికారి రామకృష్ణనుసత్కరించిఆయన కార్యాలయంలో నరేంద్ర మోదీ చిత్రపటాలను బహుకరించారు. వరద ముంపు ప్రాంతాలలో
వారియర్స్ సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్